Minister Jagadish reddy | బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం
TRS Mahadharna | అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం అని సీఎం కే�
Maha Dharna | కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
TRS Mahadharna | వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరాపార్క్ వద్దకు భారీగా తరలి �
ఢిల్లీలో ధర్నాకు అందర్నీ పిలువండి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నల్లగొండ, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ కేంద్రంతో చేసే పోరాటానికి కలిసొస్తామని సీపీఎం రాష్�
ప్రభుత్వానికి ఎంబీసీ కులాల విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీల తరహాలో ప్రత్యేక అట్రాసిటీ చట్టం కావాలని అత్యంత వెనకబడిన కులాల సంఘాలు(ఎంబీసీ) డిమాండ్ చేస్తున్నాయి. బీసీ సంక్షేమశ
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృధ్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు బుధవా
అంబర్పేట : తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా రైతులకు మద్ధతుగా ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు అంబర్పేట నియోజకవర్గం �
TRS Mahadharna | తెలంగాణ రైతుల పక్షాన నిలబడేందుకు టీఆర్ఎస్ పార్టీ రేపు మహాధర్నాను తలపెట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ఏర్పాట్లను మంత్రి తలసాన�
Minister Srinivas goud | తెలంగాణ ప్రాంత విశిష్టతను గత పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) విమర్శించారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందగలిగిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని