రేపే హైదరాబాద్లో ఆందోళన ఉదయం 11 నుంచి 2 దాకా చలో ఇందిరా పార్క్ సీఎం, మంత్రులు సహా ప్రజా ప్రతినిధులంతా! వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టతకు డిమాండ్ రాష్ట్ర రైతుల గొంతుకగా డిమాండ్ వినిపిస్తాం గవర్నర్ ద్వ�
cm kcr Fires on bjp leader bandi sanjay | వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సృష్టించిన విధ్వంసంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా
Telangana | తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం
CM KCR | మన రాష్ట్ర రైతాంగం పండిచినంటువంటి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావే
శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు ప్రకాశ్ గ�
దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పలు వైద్య, ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకువెళ్త�
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించటం కోసం స్థలాలను కేటాయించటం చారిత్రాత్మకం. తెలంగాణలో 41 బీసీ కులాల కోసం కోట్ల రూపాయల విలువైన 82.30 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భవనాల నిర్మాణానికి కోకాపేట, మే�
TRS Party | ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.