Bipin Rawat | త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రావత్తో పాటు ఆయన సతీమణి మధులిక, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు
బంజారాహిల్స్ : పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సమర్థవంతంగా అమలు చేస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అ�
బిల్లును వ్యతిరేకిస్తున్న 13 రాష్ర్టాలు సీఎం కేసీఆర్ తమకు మద్దతివ్వడం హర్షణీయం నేడు భోజన విరామ సమయంలో నిరసనలు టీఈఈజేఏసీ చైర్మన్, కన్వీనర్ జాన్సన్, శివాజీ మట్టెవాడ, డిసెంబర్ 7: కేంద్ర ప్రభుత్వం తీసుకొ
ప్రతిష్ఠాత్మక స్మార్ట్సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ అవార్డుకు ఎంపిక హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్�
MP Santosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, హరిత ప్రేమికుడు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టిన రోజు సందర్భంగా సంతోష�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరాయని..బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత సరైన న్యాయం జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Singotam temple | నాగర్ కర్నూల్ జిల్లాలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు �
మంత్రి ఎర్రబెల్లి | భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండ�
కేంద్రం మోసం పార్లమెంటు సాక్షిగా బట్టబయలు కేంద్ర మంత్రి గోయల్ చెప్పినవన్నీ అబద్ధాలే మోసాన్ని ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్త
టీఆర్ఎస్ లీగల్సెల్ నాయకుల విజప్తి హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న న్యాయవాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని టీఆర్ఎస్ లీగల్సెల్ నాయకులు కోరా�
Telangana | సరిహద్దు రాష్ట్రాల పల్లెలన్నీ తెలంగాణ ప్రగతిని చూడాలని పయనమవుతున్నయి. విభజన రేఖ అవతలి నుంచి ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్నయి. ‘అనతి కాలంలోనే అపార అభివృద్ధిని సాధించిన తెలంగాణలో మమ్మల్నీ కలుపుకోం�