CM KCR | తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాథస్వామిని దర్శించుకున్న
Telangana | దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రం అని మరోసారి రుజువైంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్రం నిర్వహించిన హెల్తీ అండ్ ఫిట్ నేషన్ కార్యక్రమంలో తెలంగాణ వైద్య రంగం పాల్గొన్నది.
రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆరోగ్య వ్యయం రాజ్యసభలో స్వయంగా వెల్లడించిన కేంద్రం హిమాచల్, కేరళ తర్వాత 3వస్థానం మనదే పెద్ద రాష్ర్టాల్లో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ మనిషికి అత్యంత ముఖ్యమైన అవసరాలేంటి? కూడు, �
త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ రంగారెడ్డి జిల్లాకు సుమారు రూ.350 కోట్లు కేటాయింపు వికారాబాద్ జిల్లాకు ఏడు విడుతల్లో రూ.1953.2 కోట్లు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని విస్తృత ప్రచారం ఆరుతడి పంటల �
రంగనాథుడి దర్శనం కోసం.. హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తమిళనాడులోని శ్రీరంగానికి వెళ్లనున్నారు. అక్కడ శ్రీరంగనాథస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ని�
తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి చొరవ ఇతర రాష్ట్రాలూ ఇలాగే కాపాడుకోవాలి తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలోఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణకువిశ్వవిద్యాలయ�
సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో వాణిజ్య పంటల సేద్యం పల్లి సాగుతో రైతులకు అధిక దిగుబడులు ప్రధాన పంటలుగా కంది, శెనగ కూడా ఏడాదంతా సంపాదనకు కూరగాయల సాగు ఫలించిన సీఎం కేసీఆర్, అధికారుల కృషి ఒకప్ప�
8వ విడతతో అరలక్ష కోట్లు రైతులకు పంపిణీ దేశంలోనే రికార్డు స్థాయిలో అన్నదాతకు పెట్టుబడి ఇప్పటివరకు రైతుబంధు రూ.43 వేల కోట్లు అందజేత యాసంగిలో 7,500 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు వ్యవసాయరంగంలో ప్రపంచంలోనే ఎక్క�
అన్నిరంగాల్లోనూ మైనార్టీలకు పెద్దపీట: కొప్పుల హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి
Gandhi Hospital | గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎమర్జెన్సీ బ్లాక్ను సందర్శించారు. అక్కడ రోగులను మంత్రి హరీశ్రావు ఆప్యాయంగా పలుక�