MLA Jeevan reddy | కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని
రైతుల జీవితాలతో మోదీ ఆటలు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి, డిసెంబర్ 9: బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతున్నదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్అలీ మండ
శరవేగంగా సచివాలయ పనులు పూర్తికావొచ్చిన కాంక్రీట్ నిర్మాణాలు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి నాణ్యత విషయంలో కచ్చితంగా ఉండాలి ఇతర సెక్రటేరియట్లను పరిశీలించాలి వాటిలో మంచి అంశాలను స్వీకరించాలి సచి�
Telangana | నూతన సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించా
Telangana | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది. సీఎం కేసీఆర్ మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజ
Telangana Secretariat | నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్కు వివరించారు. పనుల
డిసెంబర్ 9 సంగతులు మాట్లాడుకోవాలంటే, నవంబర్ 29 సంగతి మాట్లాడుకోవాలె. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’ అన్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురించి మాట్లాడుకోవాలె. డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కానీ, ఆ తర్వ
December 9 | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన వ్యాసాన్ని తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్ షేర్ చేశారు.
ఆపండి వేలం ఆ నాలుగు బ్లాకులు సింగరేణి సంస్థకే కేటాయించండి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా వేలంతో వాటి అవసరాలపై తీవ్ర ప్�
సింగరేణి బొగ్గు బ్లాకులపై కేంద్రానికి సీఎం డిమాండ్ ఆ నాలుగు బ్లాకులు సింగరేణి సంస్థకే కేటాయించండి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి గనుల నుంచి
CM KCR | కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ