నా గురువు కేసీఆర్ తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో నన్ను భాగస్వామ్యం చేసిన వ్యక్తి ఏడేండ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ�
అబద్ధం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ఇప్పటికే 1,09,027 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నిధుల కొరత, దరఖాస్తుల పరిశీలనలో జాప్యం కారణంగా పెండ్లి జరిగి ఏడాది గడిచినా చాలామంది లబ్ధిదారుల ఖాతాల్ల�
మంత్రి నిరంజన్ రెడ్డి | ప్రణాళికాబద్దంగా వనపర్తిని అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
అన్నారు. జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
Mission bhagiratha | సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్ భగీరథ ద్వారానే రాష్ట్రంలోని ప్రజలందరికి శుద్ధిచేసిన పరిశుభ్రమైన తాగునీరు అందుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: సీఎం గద్వాల జిల్లా పర్యటనలో రైతులతో కేసీఆర్ వేరుశనగ చేను మంచిగ కాయ పట్టిందా? ఇత్తనం ఏం పెట్టినవ్? ధర మంచిగున్నదా? రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్లి పంట పరిశీలన మినుము, వేరుశనగ పం�
ప్రజలందరికీ పరిశుభ్ర తాగునీరు అందిస్తున్న తెలంగాణ లోక్సభలో ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు ఫలితమిస్తున్న సీఎం మానస పుత్రిక మిషన్ భగీరథ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధిక కలుషిత నీరు సరఫరా హ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా
Telangana | తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరి
CM KCR | గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి
వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రైతులే కేంద్ర బింధువుగా అనేక పథకాలకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే రైతు సంక్షేమ రాష్ట్రంగా నిలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 1874లో �
Sirivennela | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం ఉదయం సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిరివెన్నెల పార్థి�
మారేడ్పల్లి : ఈశ్వరీబాయి జయంతి, వర్థంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో అభినంద నీయమని మాజీ మంత్రి జె. గీతారెడ్డి అన్నారు . రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎమ�
ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధి ఫలాలను అందరికీ చేరవే�