ఊపిరితిత్తుల క్యాన్సర్తో.. చికిత్స పొందుతూ మృతి ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎం సంతాపం 800కుపైగా చిత్రాల్లో 3 వేలకుపైగా పాటలు పండిత, పామరుల హృదయాలు గెలిచిన సినీకవి మహా ప్రస్థానంలో నేడు సిరివెన్నెల అం
సత్తుపల్లి రూరల్, నవంబర్ 30: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆరా తీశారు. మంగళవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి పంట దిగు
sirivennela seetharama sastry | ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు.
మంత్రి జగదీష్ రెడ్డి | సీఎం కేసీఆర్ మీడియా సమావేశంపై చిల్లరగాళ్లు కాదు స్పందించాల్సింది ప్రధాని మోదీనో.. కేంద్ర మంత్రులో స్పందించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్య
చిల్లరకొట్టు షావుకారుల్లా లాభనష్టాల లెక్కలు సామాజిక బాధ్యత మరచి రాష్ర్టాలపై కేంద్రం నెపం రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న బీజేపీ నేతలు మీరు రైతు రాబందులు.. మేము రైతు బంధువులం బీజేపోళ్లు ముంచెటోళ్లే తప్ప
కేంద్రం బియ్యం కొంటేనే రాష్ట్రం సేకరిస్తది క్యాబినెట్లో 4 గంటలు చర్చించి నిర్ణయించినం చిల్లర మాటలు నమ్మి రైతులు నష్టపోవద్దు వానకాలం పంట మొత్తం కొనకుంటే బీజేపీ ఆఫీస్లో, ఇండియా గేట్ దగ్గర పోస్తం కేంద్�
దేశాన్ని రావణ కాష్టంగా మారుస్తరు రాష్ట్రంలో సామరస్యాన్ని చెడగొడుతరు తెలంగాణ మేధావులు ఆలోచించాలి ఆర్థికంగా దేశంలోనే తెలంగాణ నంబర్ 1 ఐదెకరాలున్న రైతు ఈ రోజు కోటీశ్వరుడు కండ్ల మంటతోనే సమస్యను సృష్టించి�
హంగర్ ఇండెక్స్లో ఇండియాకు 101 ర్యాంకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే ఘోరం ఆగ్రహం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ ఆకలి సూచీలో ఇండియాకు 101వ ర్యాంకు. మొత్తం 116 దేశాల్లో సర్వే చేయగా ఇందులో భా�
మాకు 24 గంటలు ఇవ్వరా? మోటర్లకు మీటర్లు పెడతరా? హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్రం విద్యుత్ సంస్కరణల పేరుతో తెస్తున్న చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్లో �
భారీగా తగ్గిన మాతాశిశు మరణాలు సూపర్ హిట్ అవుతున్న కేసీఆర్ కిట్ సర్కారీ దవాఖానల్లో 50% దాటిన ప్రసవాలు కరోనా నేపథ్యంలో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ 33 దవాఖానాల్లో 5 వేలకుపైగా బెడ్లు ఏర్పాటు అద్భుత ఫలితాన�