రాజన్న సిరిసిల్ల : సీఎం కేసీఆర్ చొరవతోనే తండాలు నేడు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని రుద్రంగి మండలం మానాల గిరిజన తండాల్లో పలు అభివృద్ధి పనులను మంత్
నిజాంపేట,ఫిబ్రవరి20 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నగరం తండాలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన
హైదరాబాద్ : బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, బీసీలను గత పాలకులు ఓటు బ్యాంకు గానే భావించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ భగాయత్లో మేరు సంఘం, మేదర సంఘం ఆత్మగౌ
CM KCR | సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసానికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో ఇరువురు నేతలు భేటీ కానున్నార�
హైదరాబాద్: బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో సీఎ�
సూర్యాపేట: కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశా కార్యకర్తల సేవలు మరువలేనివని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వారిపాత్ర కీలమని చెప్పారు. సూర్యాపేటలో
CM KCR | కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలువనున్నారు.
51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 1 జేసీబీ అండ్ ట్రాక్టర్, 6 డీసీఎం వ్యాన్లు, 1 వరి నాటు యంత్రం.. ఇవన్నీ ఒక్క చోట కనిపిస్తే..! అవన్నీ ఉచితంగా పంచేస్తే..! అవును! బడుగుల బతుకులను బాగు చేసేందుకు ‘దళితబంధు’ ద్వారా రాష్ట్ర
ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి సంగారెడ్డి.. రెండింటి మధ్య దూరం దాదాపు 330 కిలోమీటర్లు.. అక్కడి నుంచి ఇక్కడికి గోదావరి జలాలు వస్తాయా? అంటే వచ్చి తీరుతాయని తెలంగాణ భగీరథుడు చంద్రశేఖరుడు సంకల్పించారు.
కేంద్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన లక్ష్య సాధన దిశగా ముందు
ప్రభుత్వ దవాఖానల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న నిపుణులైన వై�
సర్కారు స్కూళ్ల రూపురేఖలను సమగ్రంగా మార్చే ‘మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి’ పథకంలో భాగంగా నిర్మించే కొత్త తరగతి గదుల డిజైన్లను అధికారులు సిద్ధం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ఉన్నత పాఠశాలల్లో 40 మంది వి�