సీఎం కేసీఆర్ సభకు పటాన్చెరు నుంచి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు బహిరంగ సభకు తరలివెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ మహిళా విభాగం �
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా గజ్వేల్, సిద్దిపేట కంటే అందోల్ ని యోజకవర్గానికే ఎక్కువగా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదంతా అందోల్ నియోజకవర్గ ప్రజలు, ఎమ్మెల్యే �
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రగతి భవన్లో సీ�
సూర్యాపేట : బీజేపీ మిషన్ తెలంగాణ నినాదంపై మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ మిషన్ తెలంగాణ కాదు, సీఎం కేసీఆర్ మిషన్ ఢిల్లీ మొదలు పెట్టారన్నారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీని బొంద పెట్టడమ�
CM KCR: బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్
అది జరగాలి అంటే వాతావరణం మంచిగా ఉండాలి. అన్నీ బాగుండాలి. అన్నీ మంచిగా ఉంటేనే అందరూ వస్తరు. అంతే కానీ.. పొద్దున లేస్తే గొడవలు జరిగితే వస్తరా
CM KCR | సంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. నారాయణఖేడ్లో సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతల పథకాల�
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్నారు. అనంతరం
హైదరాబాద్ : తెలంగాణలో మరో చారిత్రక ఘట్టానికి నాంది పలకబోతున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు శంకుస్థాపన చేయబోయే సంగమేశ్వర, �
దేశం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశాన్ని అధోగతిపాలు చేస్తూ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి పూరించిన సమర శంఖానాదం దేశమంతా ప్రతిధ్వనిస్తున్నద
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్కు భూమిపూజ 1.30 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సంగారెడ్డి జిల్లా న
తెలంగాణ పథకాలకు ఇతర రాష్ర్టాల బ్రహ్మరథం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తు�