దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుపై హైదరాబాద్ జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 100మంది చొప్పున మొత్�
ఎటు చూసినా జనం.. ఏ నోట విన్నా జయజయధ్వానం. సోమవారం నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన భారీ బహిరంగసభకు
ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. నారాయణఖేడ్లో ఇంత పెద్ద సభను గతంలో ఎప్పుడూ చూడలేదని అ
ఈమె పేరు పెగ్గర్ల మౌనిక. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ఈమె కరీంనగర్లోని ఎంసీహెచ్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు, సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రైవ�
బీజేపీ మిషన్లన్నీ బంగాళాఖాతంలోకి.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ‘మిషన్ ఢిల్లీ’ షురూ అయ్యిందన
హెటిరోడ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి వేంసూరు, ఫిబ్రవరి 21 : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పాఠశాలతోపాటు ఆలయ అభివృద్ధికి కూడా తనవంతుగా సహ�
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల శంకుస్థాపనల నేపథ్యంలో సోమవారం నారాయణఖేడ్లో జరిగిన బహిరంగసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తాను గతంలో కంగ్టి మండలం సర్దార్ తండ
యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత వెల్లడి యాదాద్రి, ఫిబ్రవరి 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను యాథావిధిగా నిర్వహి�
ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు సాగితేనే ప్రగతిపథాన ముందుకు వెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి
నివేదికల పేరుతో కేంద్రం కాలయాపన ఏఏఐ నుంచి నేటికీ అందని నివేదిక రాష్ట్రం విజ్ఞప్తులపై స్పందించని వైనం స్వయంగా సీఎం కోరినా ఫలితం శూన్యం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే కుట్రలు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్త�
తెలంగాణ సమాజంపై ఆ పార్టీ వివక్షతో విసిగిపోయా రాష్ట్రంపై మోదీ వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నా మోదీ సర్కారు తెలంగాణ పతనాన్ని ఆశిస్తున్నది అందుకే పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా నా వ�
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో సీహెచ్ విద్యాసాగర్రావు అమీర్పేట, ఫిబ్రవరి 21: తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రస్తుత తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ తెలుగు వర్సిటీగా అభివృద్ధి చేయాలని మహారాష్�
దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి, స్ఫూర్తితో ‘మానవతా పరిమళం’ అనే డాక్యుమెంటరీని నిర్మించామని చెప్పారు సీనియర్ పాత్రికేయులు వాసిరాజు ప్రకాశం. ఈ డాక్యుమెంటరీ నిర్మాణాన�
ఎన్నో ఏండ్ల కల సాకారమవుతుండడంతో ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్' నినాదాలతో నారాయణఖేడ్లోని సభా ప్రాంగణం హోరెత్తింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు, పార్టీశ్రేణులు, అభిమానులు భారీ సంఖ
ఈ జిల్లా బిడ్డగా సంగారెడ్డికి గోదావరి జలాలు తెస్తానని మాట ఇచ్చా.. ఇచ్చిన మాట మేరకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తున్నా. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ రెండు పథకాలకు శంకుస్థాపన �