సిద్దిపేట : రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రా
సిద్దిపేట : ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భం�
సిద్దిపేట : మంత్రి హరీశ్రావు సామాన్య కార్యకర్తలా మారారు. మంత్రి హోదాను పక్కన పెట్టి సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తానే స్వయంగా బస్సుల్లో పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ సభకు తరలించి కార్యకర్�
తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్ప బలంతో రూపుదిద్దుకొన్న ఈ ప్రాజెక్టు.. మల్లన్నస�
కాళేశ్వర గంగమ్మ ప్రస్థానంలో మరో ఉజ్వల ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కాబోతున్నది. 50 టీఎంసీల అతి పెద్దదైన మల్లన్నసాగర్ జలాశయాన్ని అపర భగీరథుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం జాతికి అంకితం చ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణ వ్యవసాయ సాగులో నూతన చరిత్రను సృష్టించనున్నదని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
‘నదికే కొత్త నడక నేర్పిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కింది. తెలంగాణ నడి బొడ్డున నదిలేని చోట రిజర్వాయర్ నిర్మించడం ఇదే తొలిసారి.. ఓ ఇంజినీర్లా ఎంతో దూరదృష్టితో సీఎం కేసీఆర్ తెలంగాణ భావితరాలకు సరి�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని బీజేపీ మాజీ నాయకుడు మద్ది శంకర్ మండిపడ్డారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మంగళవారం మందమర్రి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
సిద్ధిపేట : నదికి నడక నేర్పిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. మంగళవారం ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం �
సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 22 : సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మున్సిపల్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. మ
కుమ్రం భీం ఆసిఫాబాద్ : గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని అన్నారు. స్వరాష్
అపర భగీరథుడి రాకతో తన్మయత్వానికి గురైంది కరువు నేల. నెర్రెలిడిన ఈ నేలను గోదావరి జలాలలో తడిపేందుకు పూనుకున్నారు జలప్రదాత. వలసలకు పేరొందిన ఈ ప్రాంతంలో ఇక జలసవ్వడులు చేయనున్నాయి. సందడి కనిపించనున్నది. సంగమ