జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సోన్ మండల కేంద్రంలోని మోడల్ గ్రంథాలయంతో పాటు విద్యార్థులకు ఆట వస్తువుల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. సోన్ మండల కేంద్
పెద్దపల్లి : జిల్లాలోని కమాన్ పూర్ మండల కేంద్రంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆది వరాహస్వామి క్షేత్రాన్ని గురువారం సీఎం కేసీఆర్ పీఏ బెజ్జంకి వేణుగోపాల్ సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మహబూబాబాద్ను జిల్లాగా చేయడం వల్లే ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప�
కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది.. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య�
వరంగల్ : రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ఓ వరంలో మారిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ, సంగెం మండల
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములన కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. న�
జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై నిలిచింది. కొమురవెల్లి మల్లన్న పాదాల చెంత జన హృ�
మల్లన్నసాగర్ కేవలం ఒక రిజర్వాయర్ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎన్నో కష్టాలకోర్చి, కడుపు కట్టుకొని, అవిశ్రాంతంగా పనిచేయడం వల్లే అద్భ�
సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ.364 కోట్ల నిధులు విడుదల చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణఖేడ్లో జరిగిన బహి�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా బుధవారం మల్లన్న ఆలయ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో కొమురవెల
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్ పర్యాటకాభివృద్ధి దిశగా కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ స�
వరద కాలువ ద్వారా ఎస్సారార్ జలాశయానికి తరలుతున్న జలాలు రామడుగు, ఫిబ్రవరి 23: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్లో బుధవారం రాత్రి 9.59 గంటలకు ప్రాజెక్టు అధికారులు ఎత్తిపోతలు
తగిన ప్రొటోకాల్ రూపొందించాలి శ్రీశైలం ఎండీడీఎల్నూ సవరించాలి కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నీటి కేటాయింపులు పూర్తయ్యేంత వరకూ కృష్ణా జలాలను తెలంగాణ, ఆం�
ఆరు నూరైనా సరే ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు తనకిచ్చిన సర్వశక్తులు, మేధోసంపత్తిని ఉపయోగిస్తానని, చివరి రక్తంబొట్టు ఉన్నంత వరకు దేశాన్ని చక్కదిద్దేందుకు పాటుపడతానని ముఖ్యమంత్రి కే చంద్రశ�