రిసోర్స్పర్సన్ల సేవలు శెభాష్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చేయూత డ్వాక్రా సంఘాలకు సర్కారు చేయూత: కార్మిక మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఫిబ్రవరి 24: డ్వాక్రా సంఘం సభ్యుల ఆర్థిక పురోగాభివృద్ధికి టీఆర్ఎస్
కేసీఆర్ దేశ్ కీ నేత. సమర్థవంతమైన నాయకుడు. దేశరాజకీయ దశ, దిశను గుణాత్మకంగా మార్చేందుకు ఆయనకు దేశ పగ్గాలు అప్పగించాలి. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే సుపరిపాలన అందుతుంది. మత రాజకీయాలు పోతాయి. సమన్యాయ�
మహిళలకు విప్ బాల్క సుమన్ పిలుపు చెన్నూర్, ఫిబ్రవరి 24: సీఎం కేసీఆర్ అనేక సం క్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఇక్కడి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేద ని టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ�
మల్లన్నసాగర్ వద్ద ఏర్పాటుకు కసరత్తు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ భేటీ సీఎం సూచనలతో సమగ్ర ప్రణాళిక హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మల్లన్నసాగర్ ప్రాంతాన్న�
అవగాహన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మేవారితో పాటు కొనేవారు కూడా నేరస్థులే: సీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాలు చాలా ప్రమాదకరమైనవని, వాటి
కొనియాడిన తిరుపతి వాసులు ప్రత్యేకంగా వచ్చి ప్రాజెక్ట్ సందర్శన సిద్దిపేట, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి వెళ్తారు. అల
వారసత్వ సంపద రక్షణలో సీఎం కేసీఆర్ కృషి అమోఘం మ్యూజియం నిర్మిస్తే హైదరాబాద్కు ప్రపంచ గుర్తింపు ముఖ్యమంత్రి కేసీఆర్కు నిజాం ముని మనుమడి లేఖ బంజారాహిల్స్, ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి సాంస్కృత
మల్లన్నసాగర్ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు సమగ్రమైన �
కేంద్రాన్ని కోరిన మంత్రి ఎర్రబెల్లి తెలంగాణలో ఇంటింటికీ శుద్ధజలం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ప్రశంస హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తుండట�
బీజేపీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రమా�
అయినా కేంద్రం దుష్ప్రచారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సరైన వేదిక నీరు, బొగ్గు, ఖనిజం, విద్యుత్తు పుష్కలం కాలుష్య నివారణకు దట్టమైన అడవులు లక్షన్నర ఎకరాల్లో 12 కోట్ల టన్నుల ఖనిజం 700 లక్షల కోట్ల విలువైన నిక్షేప�
మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ మాయం పదేండ్లు కరువొచ్చినా రాష్ర్టానికి నష్టం లేదు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, ఫిబ్రవరి 24: యావత్ దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నదని, రా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దళితుల స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నదని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, దీన్ని సద్వినియ�
యాసంగిలో వడ్లు కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పగా, రాష్ట్ర సర్కారు రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. పక్కా ప్రణాళికలు రూపొందించి ఊరూరా అవగాహన కార్యక్రమాలు చేపట్టగ�