రూ.1.05 కోట్లు ఇస్తామని ప్రకటన గార్ల, ఫిబ్రవరి 27: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రవాస భారతీయులు, రాంపురం గ్రామానికి చెందిన డాక్టర్ పులి గోపాల్రెడ్డి, ప్రమీ�
స్వయంగా నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 27: జగిత్యాలలోని ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియా), రోటరీ క్లబ్, పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో 23 మంది నిరుప
రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో క్యాన్సర్ రోగులకు అవసరమైన కీమో, రేడియోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఐదు రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్, రాష్ట�
హైదరాబాద్ : నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మిషన్కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారన్నారు. ఖైరతాబాద్ల�
యాదాద్రి భువనగిరి : ఆనాడు శ్రీ కృష్ణ దేవరయాలు అద్భుత రీతిలో ఆలయాల నిర్మాణాలు చేపట్టారు. ఈనాడు అదే తరహాలో సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్
జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ పరిధిలోనీ 23 మంది నిరుపేదలకు ఆపి రోటరీ క్లబ్ మరియు జగిత్యాల పావని కంటి ఆసుపత్రి అధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్వయంగా ఈ క
హైదరాబాద్: ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ
రాష్ట్రంలోని పుస్తకశాలలకు కొత్త రూపు ఉద్యోగార్థులకు కోరుకున్న పుస్తకాలు సర్వ సౌకర్యాలతో పఠన మందిరాలు రాష్ట్రంలోని గ్రంథాలయాలను ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నది రాష్ట్ర �
హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలోని ఎమ్మెల�