వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి స�
వరంగల్ : వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. వర్ధన్నపేట మండలంలోన�
Bheemla Nayak | జనసేన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయన ఫోటోతో కూడిన ఓ ఫ్లెక్సీని పవన్ అభిమానులు వ�
కేసీఆర్ ప్రధాని అయితే ప్రగతి ఖాయం తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు అభివృద్ధి, సంక్షేమ పథకాలు భేష్ అలాంటి నేత దొరకడం నిజంగా వారి అదృష్టమే ఆయనకు పగ్గాలు అప్పగిస్తే దేశం పురోగతి సాధించడం ఖాయం �
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మీవాడ, క్రాంతినగర్, భాగ్యనగర్, గాంధీనగర్లో శుక్రవారం 35 మంది లబ్ధిదార
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రాష్ట్రంలో లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఎమ్మెల్యే శుక్రవారం ఆదిలాబాద్ మండలంలోని చింతగూడ, అంకాపూర్, లోకారి, వ�
‘మన ఊరు- మన బడి’తో ఊరిలోనే నాణ్యమైన విద్య పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘మన ఊరు- మన బడి’తో తెలంగాణ సర్కారు బడులు ద�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రప్రభుత్వం గత ఏడాది చివరలో విడుదల చేసిన ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్' స్పష్టం చేసింది. వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో ఇతర ర
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఇది పాత పాట.. ఇప్పుడు తెలంగాణలో ఈ పాటను మార్చి పాడుకుంటున్నారు. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు ఆనందంగా పాడుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్
నాగర్ కర్నూల్ : ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్న నెల్సన్ మండేలా మాటలను స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ విద్యకు విశేషమైన ప్రాధాన్యత కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రార
కరీంనగర్ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి వారి వివాహాలకు చేయూతనిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణ చెక్కులు
జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని పల్లెల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి మ�
హైదరాబాద్ : రాజేంద్రనగర్లో అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. రూ.7
హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు ట్విట్టర్ ద్వారా విజ
వరంగల్, ఫిబ్రవరి 25 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలలో ‘మన ఊరు మన