దేశ్కీ నేత అంటూ హోర్డింగ్లు ఏర్పాటు హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమస్ఫూర్తి దేశానికి అవసరమనే భావన అందరిలోనూ కలుగుతున్నది. ఆయన మేధోసంపత్తి, సమతాస్ఫూర్తి కోసం యావత్తు దేశం ఎదురుచూస
మొన్న గుజరాత్… నేడు ముంబై.. ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కడి తెలంగాణ బిడ్డలు అభిమానం చాటుకుంటూనే వున్నారు. ముంబై పర్యటనకు ఒక్క రోజు ముందే ముంబైలో తెలంగాణ బిడ్డలు సీఎం కేసీఆర్కు సంబంధించి భారీ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ముంబైకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లి, ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయ
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసలు కురిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తన కార్యాలయంలో మర్�
సంగారెడ్డి : రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీ వాసులకు మంత్రి హరీశ్రావు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భ�
నమో అంటే అర్థం అదే.. టీఆర్ఎస్.. తిరుగులేని రాజకీయ శక్తి బీజేపీ అంటే బక్వాస్ జ్యాదా పార్టీ మోదీ కా బాత్ కరోడోమే.. కామ్ పకోడీమే కేసీఆర్ను విమర్శిస్తే ఫిరంగులై గర్జించాలి కుంభమేళాకు 375 కోట్లు కేటాయించి..మ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబా
తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడికి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా కిసాన్ విజయోత్సవ సమితి సంస్థ ‘కిసాన్ రత్న’ అవార్డును ప్రకటించింది
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమానికి తాను సొంతంగా రూ.50 లక్షల సాయాన్ని అందిస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రకటించారు.