New Secretariat | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత
గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని సీఎం కేసీఆర్
ప్రభుత�
తెలంగాణ రా్రష్ట్రంలోనే మొట్టమొదటి మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను కూసుమంచి నియోజకవర్గంలోని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం పరిధి జుఝల్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు.
బీజేపీది అధికార దాహం.. ఎప్పుడు చూసినా ఆ పార్టీ నేతలు లేని పోని అబద్ధాలను ప్రచారం చేస్తుంటారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ప్రారంభమైన ప్రజాసంగ్రామ యాత్రలో సైతం బండి సంజయ్ తొండి మాటలు మాట్లాడుతున్నా�
అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవరో రాజీనామా చేస్తే రాలేదని, ఈ పథకాలన్నీ నిరంతరాయంగా కొనసాగుతాయని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాల్లో అనిశ్చితి నెలకొనకుండా అవిశ్వాస తీర్మాన సమయాన్ని నాలుగేండ్లకు పెంచడం పట్ల తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు హర్షం ప్రకటించార�
Minister Indrakaran Reddy | రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిషారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
CS Somesh Kumar | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్త్రృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కేసీఆర్కు దేశంపై కూడా ఒక విజన్ ఉంది. ఆయనతోనే ఈ దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
ఆది నుంచీ చేనేత, మరమగ్గాల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.