అపారమైన అనుభవం, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలనా దృష్టి, కార్యసాధనలో దీక్షా దక్షతలు కలిగిన కేసీఆర్ను దేశ నాయకుడిగా చూడాలని, సస్యశ్యామల భారతదేశం రూపకల్పనకు కేసీఆర్ నాయకత్వం వహించాలని రాష్ట్రంలోని పల్ల�
రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం దేశం గర్వపడే నిర్ణయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని తాకాయి.
కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడు. ఆయనను పల్లెత్తు మాటన్నా తెలంగాణ సమాజం ఊరుకోదనీ ప్రతిపక్షాలకూ తెలుసు. కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో ఉనికిలోకి రాలేమనీ వాళ్లకు అనుభవమే.
ఆంధ్ర వలస పాలనలో గిరిజనులు అనేకరకాలుగా జీవన విధ్వంసానికి గురయ్యారు. 1984లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదివాసుల ప్రాంతాల్లో 11 లక్షల 60 వేల ఎకరాల భూముల పరాయీకరణ జరిగింది.
Dr B R Ambedkar | తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Minister Errabelli Dayakar Rao | తెలంగాణ రాష్ట్ర పరిపాలన భవన సముదాయం సెక్రటేరియట్కు భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక దార్శనికుడు అంబేద్కర్ పేరును పెట్టడం చారిత్రాత్మకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా
Telangana National Unity celebrations | భారత యూనియన్లో తెలంగాణ విలీనమైన 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం ఇచ్చిన విషయం తెలిసింద�
TS New Secretariat | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సచివాలయానికి అంబేద్కర్ పేరును ఖరారు
Minister Jagadish Reddy | కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం..
ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం
MP Nama Nageshwar Rao | తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం యావత్ జాతికి గర్వకారణమని ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. తెలంగాణ సమాజం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు