8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జ
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ’ కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, దీంతోపాటు పీపుల్స్ ప్లాజా నుంచి అంబ�
గతం తాలూకు గాయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టడమే విజ్ఞుడైన నాయకుడి కర్తవ్యం. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ బాధ్యత నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు.
అందుకో దండాలూ బాబా అంబేద్కరా.. అంబరాన ఉన్నట్టి సుక్కలు కురువంగో..’ అంటూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాశయునికి తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తూ నూతన సచివాలయానికి ఆయన పేరును పెట్టింది.
CM KCR | వర్తమాన జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమున్నదని గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలా స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పి�
Telangana | తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రేపు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించ�
Hyderabad | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల �
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో గుజరాత్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రస్తుత పరిణామా�
Telangana | రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంప�
Minister Prashanth reddy | సీఎం కేసీఆర్ సరికొత్త నీలి విప్లవానికి నాందిపలికారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని, సీఎం నిర్ణయంతో
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.