తెలంగాణ ప్రగతి ఓర్వలేకనే కొందరు కుట్రలకు తెరదీశారు. అలాంటి విచ్ఛిన్నకర శక్తులను ప్రజలు తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే, సంతోషకరంగా ఉండే దినోత్సవమిది.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు తొలిరోజు జాతీయ సమైక్యతా ర్యాలీలు నిర్వహించారు.
దేశానికి గాంధీ ఎలాగో.. తెలంగాణకు కేసీఆర్ అలాంటివారే. తెలంగాణలో అన్ని మతాల వారు గంగాజమునా తహెజీబ్గా కలిసి మెలిసి జీవిస్తున్నారు. విలీనంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నది.
ప్రశాంత హైదరాబాద్లో శాంతి భద్రతలను దెబ్బతీసే శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17నే జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నాం.
బీజేపీ నాయకులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.
సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో ఎనిమిదేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రగతిని చూసి పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.
సందపను సృష్టించి ప్రజలకు పంచడమే సీఎం కేసీఆర్ ధ్యేయం. చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణం.
మిరుమిట్లు గొలిపేలా వ్యవసాయరంగంలో సాధించిన ప్రగతిని ఆర్బీఐ హ్యాండ్బుక్లో కండ్లకు కట్టింది. తెలంగాణలో కేవలం ఏడేండ్లలోనే వరి దిగుబడి నాలుగు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది.
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం క్షీరాభిషేక�
ఆర్థిక నేరగాళ్లను అదుపు చేసి దేశ సంపద కాపాడేందుకు ఉద్దేశించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ప్రతిపక్ష పార్టీలను వేధించే సంస్థగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించడంపై రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా సంబరాలు అంబరాన్ని తాకాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంబ�