సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చిరస్మరణీయం. అణగారిన దళిత వర్గాలకు దళితబంధుతో అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. దేశంలో మరెక్కడా ఇలాంటి పథకం లేదు.
– మంత్రి శ్రీనివాస్గౌడ్