గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి సాధించేందుకు ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎన్నో జీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది.
రాష్ట్రంలో నూ తనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సం క్షేమ సంఘం హర్షం ప్రకటించి�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ నేలపై జరిగిన మహోన్నత చరిత్రాత్మక ఘట్టాలను, యథార్థ చరిత్రను చాటిచెప్పడం ద్వారా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నవారికి దీటైన సమాధానం చెప్పారని తెలంగాణ సాహిత్య అ�
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి దేశ ప్రజలను అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. పేదోడి పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేస్తున్నది.
గిరిజన, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గిరిజన, ఆదివాసీల కోసం కుమ్రంభీం ఆదివాసీ భ�
రాష్ట్రంలోని గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
CM KCR | సంపద పెంచడం, అవసరమైన పేదలకు పెంచడమే మన సిద్ధాంతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ బంజారాల ఆత్మీయ సభలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మా�