రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతోపాటు నిరుపేదలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
ఆర్థిక సమానత్వం సాధించిననాడే దళితులు స్వేచ్ఛగా, శక్తివంతులుగా ఎదుగుతారని.. ఆర్థికాభివృద్ధి లేకుండా దళితుల అభివృద్ధి అసాధ్యమన్న మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశగా అడుగ�
సదాలోచనల కేంద్రం ఆ మస్తిష్కం. సదాచరణల పటిమ ఆ వ్యక్తిత్వం. చూడబోతే సింపుల్ ఆహార్యం. వాక్కులో శుద్ధి. చేతల్లో శక్తి. బండ మీద బంగారం పండించే మేధో సంపత్తి. సంపదను పెంచుతారు.
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తమవుతున్నద�
Minister Srinivas Goud | మనతోపాటు స్వాతంత్రం సాధించిన దేశాలతో పోలిస్తే మనం అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవాలని.. వేగంగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఓ లక్ష్యంతో ముందుకు సాగి పేదరికాన్ని తరిమేయా
CM KCR | సీఎం కేసీఆర్తో తమ బిడ్డకు నామకరణం చేయించాలని ఆ దంపతుల కల. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఆ తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ దంపతుల కల ఎట్టకేలకు సాకారమైంది. వివరాల్లోకి వెళితే.. సురేష్ - అనిత దంపతులది భూప
MP Gaddam Ranjit Reddy | చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
Samaikyatha vajrotsavam | రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం అసెంబ్లీ
తెలంగాణ విమోచన పేరుతో బీజేపీ చేస్తున్న హంగామా చూస్తుంటే ఊళ్లో పెండ్లికి కుక్కల హడావుడిలా ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఎద్దేవా చేశారు.