స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
యావత్ దేశానికి తెలంగాణ మా డల్ అవసరమని డెన్మార్క్ ఎన్నారైలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజనీతిజ్ఞత, మార్గదర్శకత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమని పేర్కొంటున్నారు.
స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టి ,అకుంఠిత దీక్ష వలన హైదరాబాద్ నగరం నేడు దేశానికి ఐటీ హబ్ గా ప్రపంచ స్థాయి సంస్థల గమ్యస్థానంగా మారుతున్నది.అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు నేడు
Renewable energy | రాష్ట్రంలో రెన్యూయెబుల్ ఎనర్జీ సామర్థ్యం పెంపుపై తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో సోమవారం
CM KCR | సాహితీ సృజనకారుల ఆత్మబంధువు, సాహితీవేత్త, నిజాం వెంకటేశం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పేదరికంలో వున్న తెలంగాణ రచయితలు, కవుల బాగోగులను
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్టీ రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్వాగతించారు.