దేశంలో రాజకీయ వాతావరణం వేగంగా మారిపోతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో వచ్చిన సమీకరణలు ప్రజల కంటే పార్టీల అవసరాల కోసమే ఎక్కువగా జరిగాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో సాధించిన ప్రగతి ప్రజల జ�
దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకం కింద ఇప్పటివరకు మంజూరు చేసిన యూనిట్లలో 80 శాతం వరకు గ్రౌండింగ్ అయ్యాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల �
అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్రెడ్డి అన్నారు. మంగళవారం మాసాయిపేట మండలంలోని రామంతాపూర్, బొమ్మారం, వెల్దర్తి మండలంలోని ఉప్పులింగాపూర్, ధర్మారం, మన్నె�
రైతన్నలను కేంద్రం మరోమారు దగా చేసింది. ధాన్యం సేకరణ ఇప్పటి వరకూ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుండగా.. దాన్నించి పక్కకు తప్పుకోవటానికి మోదీ సర్కారు నిర్ణయించటం సాగు రంగంలో ప్రైవేటీకరణకు తలుపులు తె�
ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని మెరుగైన వసతులు కల్పనకు చర్యలు చేపడుతూ నిధులు మం �
Dalit Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి ప్రయోజనం చేకూరుతుందని రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళి
Minister KTR | రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న వీఆర్ఏలతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర �
Minister Jagdish Reddy | దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని, ఇలాంటి నాయకుడే తమ కావాలని ఆకాంక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
Minister Errabelli Dayakar Rao | సీఎం కేసీఆర్ అందరి బంధువు, సబ్బండ వర్గాలకు సాయంగా ఉంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రజలు, ప్రాంతాలకు అతీతంగా అంద�
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పదో వర్ధంతిని బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సమితి కోర్ కమిటీ సభ్యులు సోమవ�