Minister KTR | అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం.. అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు
TRS | మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్లోకి వలసలు జోరు కొనసాగుతున్నది. బహుజనబంధు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇతర పార్టీల్లోని బడుగు బలహీనవర్గాల
Munugode By Elections | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జై కేసారంలో భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎన్ని�
Minister Jagadish reddy | ఒక వ్యక్తి స్వార్థం కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే ఈ ఉపఎన్నిక అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అసలు ఉపఎన్నిక ఎందుకు
2014లో తెలంగాణలో పోలింగ్ రోజే కేసీఆర్ ఒక సుదీర్ఘ మథనం నిర్వహించారు. తెలంగాణలో విద్యుత్తు రంగాన్ని ఎలా బాగు చేయాలన్నదే దాని సారాంశం. అప్పటికి టీఆర్ఎస్ గెలుస్తుందనే లెక్కగానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుత�
‘ఇక్కడి ప్రజల ఊపు చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతు అనిపిస్తున్నది. రాజగోపాల్రెడ్డి 18 వేల కోట్ల కక్కుర్తి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. ఆ పాపపు సొమ్ముతో ఇంటికి తులం బంగారం ఇస్తారట. అది తీసుకొన�
మునుగోడు ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కేవలం రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని క్రీడల హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
రు పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని నర్సంపేట ఎమ్మెలల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిమోజకవర్గానికి చెందిన 126 మంది లబ్ధిదారులకు రూ.47లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కా
Dasoju Sravan | భవిష్యత్లో నా శ్వాస ఉన్నంత వరకు, సామాజికంగా అస్థిత్వం కలిగించి, ప్రజలకు దగ్గరకు చేర్చి తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా తీర్చిదిద్దిన కేసీఆర్కు అండగా ఉంటూ, వారి అడుగుల్లో
Minister KTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని
Errabelli dayakar rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైరయ్యారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు
DGP Mahender reddy | శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే ముందంజలో