తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గతంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనే వరి అధికంగా పండేదన్నారు.
టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని శిర్దేపల్లి, తాస్కానిగూడెంలో మంత్రి ఇంటింటి ప్రచారం న�
ఈ అక్క యాదికున్నదా? బతుకమ్మ పండుక్కి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం చీరలిస్తె. ఈ చీరెలు బాగలేవని వద్దన్న లింగమ్మ మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జమ్ముకశ్మీర్ సరిహద్దులో జాతీయ జెండా రెపరెపలాడటంతోపాటు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఫ్లెక్సీని ప్రదర్శించారు ఎండీఆర్ యువసేన సభ్యులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయ
గొర్రెల పంపిణీ పథకం నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకొన్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోని మెజారిటీ రాష్ర్టాల్లో ఇప్పుడు స్థానిక, ప్రాంతీయ పార్టీల ప్రభావం అమితంగా ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాలు సగానికే పరిమితమయ్యాయి.
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి కేసీఆర్ హైదరాబాద్కు బయల్దేరారు. తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు కేసీఆర్. ములాయం సింగ్ యాదవ్
Minister Talasani srinivas yadav | దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో గొర్రె పిల్లల పంపిణీ పథకం అమలవుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్కు ముందే
Minister Harish rao | మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పించారని, ముడుగోడులో టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడు, మత్స్యకార సమన్వయ కమిటీ
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ అనుచిత విధానాలకు తెర లేపుతున్నదని టీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. ఇక ఉపేక్షించే సమస్యే లేదని, బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నది.
ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ను గిరిజన జాతి ఎప్పటికీ మరచిపోదని మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు పట్ల హర్షం వ్యక్తంచేస్తూ.. మంగళవారం బంజారాహిల్స్లోని
గత సంవత్సరం వరకు ఢిల్లీలోని 5 సర్దార్ పటేల్ మార్గ్లో ఒక ఇల్లు ఖాళీగా ఉండేది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ ఇంటిని భారత్ రాష్ట్ర సమితి లీజుకు తీసుకుని టీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు శ్రీకారం చ�