24గంటలు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పని చేసే ఏకైక వ్యవస్థ పోలీస్. తన వాళ్లకు ఏమైనా ఇతరుల సాయం తీసుకొని పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు కష్టం వస్తే మాత్రం క్షణం ఆలోచించకుండా ముందుండే వారే పోలీసులు.
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణవాది, రచయిత, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు బుధవారం అర్ధరాత్రి అనారోగ్యం తో హైదరాబాద్లో మృతి చెందారు. కరీంనగర్ నుంచి 1989లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచా�
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి బరితెగించి తూట్లు పొడుస్తున్న బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పిలుపునిచ్చారు.
కరోనా ప్రభావం తో పాఠశాలలకు దీర్ఘకాలిక సెలవులు ఇవ్వడంతో విద్యార్థుల్లో కొరవడిన కనీస అభ్యసన సామార్థాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్�
ఇంతకీ కేటీఆర్ ఏమన్నరు? ‘రండి.. మునుగోడును అభివృద్ధి చేసుకుందాం’ అన్నరు. ఆ బీజేపీ నాయకుడు కూడా పాలనా పద్ధతుల గురించి మాట్లాడిన్రు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు బాగున్నయి అన్నరు.
ఉద్యానవన ఉత్పత్తుల అంతర్జాతీయ సంస్థ (ఏఐపీహెచ్) నుంచి ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ హరితనగరి అవార్డును, అంతర్జాతీయ మహా నగరాలతో పోటీపడి హైదరాబాద్ గెలుచుకోవడం భారతీయులందరికీ గర్వకారణం.
విధి నిర్వహణలో పోలీసుల సేవలు అనిర్వచనీయమని, పౌరుల భద్రత, నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని సీఎం కసీఆర్ పేర్కొన్నారు.
Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022 - 2025 సంవత్సరాలకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రదానం చేసే గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు
Minister Yerrabelli|ష్ట్రంలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్ల అభివృద్ధి చురుకుగా జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
Knee replacement | నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అరుదైన మైలురాయి అందుకుంది. 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ మునుగోడు ఉపఎన్నిక తెచ్చిందని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి 16, 20వ వార్డుల్లో మిర్యాలగూడ ఎమ్మె