బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
కాలుష్యరహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రోయేనని, హైదరాబాద్లో దీన్ని మరింతగా విస్తరించడంలో భాగంగా భవిష్యత్తులో ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయం దీనస్థితిలో ఉండేదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డి అన్�
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు, ఇంటి స్థలం �
అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్స్ప
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అని, భవిష్యత్లో దేశ్ కీ నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.