తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు ఉన్నరు. ఇప్పుడు అంతకన్నా రెట్టించి హేళన చేస్�
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మరో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని, మొత్తం రూ.354 కోట్లతో మరో 18 నెలల్లో వీటి నిర్మాణం పూర్తవుతుందని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ అద్భుతరీతిలో అభివృద్ధి చెందిందని.. యావత్ దేశం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆకాంక్షించారు.
సామాజిక న్యాయం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు అందరూ కదలాల్సిన అవసరముందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఏనిమిదేండ్లుగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ వస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్తో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపగలడని ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఉద్యమ పార్టీగా రాష్ర్టాన్ని సాధించి, ప్రాంతీయ పార్టీగా అస్తిత్వాన్ని నిలబెట్టి, రాజకీయ పార్టీగా ప్రగతిని పరుగులెత్తించిన టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితిగా అవతరించడంపై నయాజోష్ కనిపిస్తున్నది. దేశ గతిన
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశ నవ శకానికి నాంది పలుకనున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
ఐతుపల్లి నుంచి దోమలకుంట రహదారి మరమ్మతు పనులకు రూ.50లక్షలు, ఎల్లాపూర్ నుంచి నక్కపల్లి వరకు రూ.13లక్షలు, ఆరవెల్లి నుంచి బతికపల్లి వరకు రహదారి మరమ్మతు పనులకు రూ. కోటి మంజూరైనట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు.