బీడుగా ఉన్న వేలాది ఎకరాల భూములను సాగులోకి తేవాలనే ఉద్దేశంతో కథలాపూర్ మండలం కలికోట శివారులో సూరమ్మ ప్రాజెక్టు నిర్మించేందుకు 2006లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళిక రూపొందించారు.
నాడు సంస్థానంగా కొనసాగిన బండలింగాపూర్, నేడు మండల కేంద్రంగా అవతరించబోతున్నది. జగిత్యాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బండలింగాపూర్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్�
ఈ నెల 7న జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఒక ప్రభంజనం సృష్టించింది. వెల్లువలా తరలివచ్చిన జనంతో ప్రాంగణంతో పాటు వెలుపలి ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
ఒకరికి ఒకే ఓటు నిబంధనను పటిష్టంగా అమలు చేసేందుకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) చర్యలు చేపట్టింది. ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డబుల్ ఓట్లను తొలిగించేందుకు రంగం
దళిత బంధు ప్రతిష్ట్టాత్మకమైన పథకమని, పకడ్బందీగా అమలు చేసి ఆశించిన ఫలితాలు వచ్చేలా చూడాలని కలెక్టర్ కర్ణన్, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్లో పర్యటించారు. నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ కూతురు వివాహానికి హాజరు కావడంతోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తేన
భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన స�
రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అన్ని పండుగులను అంగరంగవైభవంగా నిర్వహిస్తూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతున్నది. బతుకమ్మ, రంజాన్ను పురస్కరించుకుని నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న క్రమంలోనే �
తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిన కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు అనుమతిస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అని, ఇక రానున్న రోజుల్లో దేశ్కి నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.