Sardar Ravinder Singh | తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా సర్దార్ రవీందర్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో రవీందర్ సింగ్ రెండేండ్ల పాటు కొనస
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యామ్నం 1:20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య�
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఏడాది దసరా పర్వదినం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ �
బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో తెలంగాణ స్వయం సహాయక సంఘాల మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాయిదాల ప్రకారం రుణాలు తీర్చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో తమ పరపతిని పెంచ�
సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది.
మ్మెల్యేలకు ఎర కేసుపై సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తే వచ్చిన నష్టమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత అని, టీవీ చానళ్లకు సమాచారం ఇవ్వడం తప్పెలా అవుతుందని అడిగింది.
మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్త పరిశ్రమలు తెస్తామని డాంబికాలు పోయిన కేంద్రప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా మూసేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ‘అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్ర�
ఆలోచనలను ఆశయాలుగా మార్చి వాటి సాధనకు కృషిచేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారని, అదే స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ �
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ వైద్యం ప్రజల ముంగిటకు చేరింది. జిల్లాలో పేదలకు ప్రభుత్వం కా ర్పొరేట్ వైద్యం అందిస్తున్నది.
ఈ నెల 15 లేదా 20వ తేదీన మహబూబాబాద్లో జరిగే సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు.
రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి, సంక్షే మ పథకాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో ప్రజల్లో ధీమా వచ్చిందని పేర్కొన్
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా వయస్సు నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి జీవితాల్లో వెల�
మండలంలోని బేలతో పాటు సైద్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో బేల, దహిగావ్, సిర్సన్న, సాంగిడి, చెప్రాల ఉప కేంద్రాలున్నాయి. ఇక్కడి గర్భిణులు ప్రసవాలు పొందేందుకు బేల దవాఖానకే వస్తున్నార