రాష్ట్రంలోని అ న్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ముస్లింలకు రంజాన్ తో ఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్టులను ఏటా పంపిణీ చే స్తున్నది.
జగిత్యాల గడ్డపై జనం ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అశేషంగా ప్రజానీకం తరలివచ్చింది. చిన్నా పెద్ద అన్నతేడా లేకుండా లక్షలాదిగా కదలిరావడంతో జగిత్యాల జైత్రయ�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంసరణలు చేపట్టారని, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, గ్రామాలు, మండలాలు, పట్టణాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి ప్రజల చెంతకే పాలను తెచ్చిన ఘనత ఆయనకే దకుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధా
మంత్రి ప్రశాంత్రెడ్డి కృషితో బాల్కొండ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసింది. భీమ్గల్ ప్రభుత్వ దవాఖానలో ఐదు బెడ్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
రైతన్నకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నది. వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. రైతుల ముంగిటనే ధాన్యం కొనుగోలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లాలో వెల్లివిరిసిన సౌహార్దం వర్ణనాతీతం. తెలంగాణ సాధించిన అభివృద్ధికి జగిత్యాల ప్రతీక అయితే, ప్రగతి ప్రదాత పట్ల జనంలో పెల్లుబుకుతున్న అభిమానానికి తర�
హైదరాబాద్ అభివృద్ధి ఫలితం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనాలు చేకూరుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే �
Traffic restrictions | ఈ నెల 9వ తేదీన మైండ్ స్పేస్ వద్ద మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించ
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్షత చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద�
Palle Davakhana | ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాల్లోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే
CM KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. ఈ దేశంలో ఎక్కడంటే ఎక్కడ
cm kcr | ఊరూరుకి చైనా బజార్లు విస్తరిస్తున్నాయని.. ఇదేనా మేకిన్ ఇండియా ? అంటూ ప్రధాని నరేంద్ర
మోదీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం,
శంకుస్థాపన చేశారు. �
CM KCR | భారతదేశ భవిష్యత్ గురించి, బాగుపడటం కోసం ఈ దేశం పిడికిలి ఎత్తాలి.. మన ఆస్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశం మారాల్సిన అవసరం ఉందన్నారు.
cm kcr | రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మోతె జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, మాట్లాడారు. ‘వరద కాలువ కథ రాస్త�