ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హామీ ఇచ్చారు. బోయినపల్లి మండలం మల్కాపూర్, తడగొండ, అనంతపల్లి
‘గతంలో రాష్ర్టాన్ని ఎన్నో పార్టీలు పాలించినా చేసింది శూన్యం. ప్రజలను గోసపెట్టినయి. కనీస అవసరాలు కూడా తీర్చలేదు. కానీ 65 ఏండ్లలో జరుగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కేవలం తొమ్మిదేళ్లలో జర�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మద్దూర్, కోస్గి మండలాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని కోస్గి మండల�
సీఎం కేసీఆర్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని నడిగడ్డ, జాలకోటితండా, సార�
నవంబర్ 6: తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ గల్లీల్లోని ప్రజలు డిసైడ్ చేయాలని కానీ, ఢిల్లీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్లో టికెట్ కావాలన్నా, బీఫాం కావాలన్నా, మంత్రి పదవి కావాలన్నా ఢిల్లీకి పోవాలన�
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో నీళ్లు లేక పంట పొలాలు బీడు భూములుగా మారాయని.. నేడు బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి పచ్చని మాగానంలా మార్చామని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి అభ్యర్థి, �
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని గొట్టిముక్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్,
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేప�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేయొద్దని, కష్టాలపాలు కావొద్దని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని కొండమడుగులో స్థానిక నాయకులతో
ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భూ కబ్జాదారులు వస్తున్నారని, దొంగలకు ఓటేసి ఆగం కావద్దని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయ�
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారిని, సంక్షేమ పథకాలు అందని గడప లేదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని బ�