కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం రాత్రి మంత్రి నివాసంలో నగరంలోని పలు డివిజన్లకు చెందిన మహిళలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చ
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండంపై మంత్రి కేటీఆర్ ఇటీవల వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. గత నెల ఒకటిన పర్యటించిన ఆయన చందర్ను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షే మ పథకాలకు స్వర్ణయుగమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. మండలంలోని గుడివాడ, కాసనగోడు, బొప్పారం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మ
సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో తిరిగి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని చింతప
సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి అభివర్ణించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని చెప్పారు. ఓట్ల కోసం ఊళ్లకు వచ్చి �
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో సాధించిన ప్రగతిని చూసి మరోమారు పనిచేసే ప్రభుత్వానికి పట్టంకట్టాలని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కోరారు. గ్యారంటీ లేని వారంటీలతో వస్తున
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నిత్యం అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ�
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డామని, మళ్లీ ఆ రోజులు రావద్దని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల పా
‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సే..ముచ్చటగా మూడోసారి సీ ఎం కేసీఆరే..’ అని మంథని ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధూకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సర్వే సంస్థలు, ఇంటెలిజిన్స్ సైత�
MLA Chirumurthy Lingaiah | తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వంలో వ్యవసాయ మార్కెట్లు బలోపేతం అయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Mla Chirumarthy Lingaiah) అన్నారు .
Minister Satyavati Rathod | రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన(CM KCR Rule) తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే సర్పంచులకు గుర్తింపు వచ్చిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఆర్ నగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్ర�