Eknath Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharastra elections) వేళ ఆ రాష్ట్రంలో నేతల బ్యాగులు చెక్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం నుంచి డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ వాకౌట్ చేశారు! గురువారం సమావేశం ప్రారంభమైన 10 నిమిషాలకే అజిత్ పవార్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానిక
Sharad Pawar Meets Shinde | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ సోమవారం కలిశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్�
Mumbai | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
Mumbai Rains | ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు రోడ్లపై వరద పోటెత్తుతున్నది. ఫలితంగా ట్రాఫిక్ జామవుతున్నది. అదే సమయంలో వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది.
BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �
పుణెలో మైనర్ బాలుడు తాగిన మైకంలో పోర్సే కారు నడిపి ఇద్దరు యువ ఐటీ ఇంజనీర్లను పొట్టనబెట్టుకున్న ఘటన మరువక ముందే అలాంటిదే మరోటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) సంచలన వ్యాఖ్యలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
Eknath Shinde’s Luggage Checked | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే లగేజీని ఎన్నికల కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. హెలికాప్టర్లో ఆయన వెంట తెచ్చిన సూట్కేసులు, బ్యాగులను తెరిచి చెక్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్�
లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ‘నాథ్ ఆపరేషన్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావొచ్చని వ్యాఖ్యానించారు. ‘నేను ఇటీవల కర్ణాటలో ఒక �
భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై సోమవారం చిగురుటాకులా వణికింది. భీకరగాలులకు ఘాట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంప్పై కుప్పకూలగా.. 9 మంది ప్రాణాలు క�