ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. క్యాబినెట్ ర్యాంకుతో కూడిన నీతి ఆయోగ్ చైర్మన్ పదవిని ఇచ�
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వ్ కుమారుడు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. గ్లోబల్ మ్యూజిక్ జంక్షన్ సంస్థ సీఈవో రాజ్కుమార్ సింగ్ను ఎమ్మెల్యే కుమారుడు తన అన
రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డ�
మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) తన బాబాయ్, ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్తో (Sharad Pawar) భేటీ అయ్యారు. సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తన క్యాబినెట్ను విస్తరించిన (Cabinet expansion) కొన్ని గంటల్లోనే ఆయన శరద్�
షిండే-బీజేపీ ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరిక వెనుక పెద్ద కథే ఉన్నదని, సీఎం షిండేకు చెక్ పెట్టేందుకు బీజేపీ అజిత్ను చేరదీసిందనే ప్రచారం నేపథ్యంలో శివసేన(యూబీటీ) నేత అదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు �
Aaditya Thackeray | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చెయ్యాలని ఏక్నాథ్ షిండేకు చెప్పినట్లుగా తనకు తెలిసింద�
మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరి పక్షాన ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్కు షాకిచ్చిన అజిత్ పవార్ (Ajit Pawar) తన మద్దతుదారులతో కల
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు ముక్కలైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ అగ్ర నేత అజిత్
పీఎం కేర్స్ ఫండ్స్పై ఈడీ విచారణ చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్ దర్యాప్తు సంస్థల పరిధిలోకి రాదా? అని ఆయన ప్రశ్నించారు. ముంబైలో శనివారం జరిగిన పార్టీ కా�
మహారాష్ట్ర రాజకీయపార్టీల నేతల కాళ్ల కింద నేల కదిలిపోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుం టే నిజమేననిపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాగ్పూర్లో రాజేసిన దేశపరివర్తన మంటలు మహారాష�
గత మూడు నెలల్లో మహారాష్ట్రలోని 8 నగరాల్లో తరచూ మత ఉద్రికత్తలు, హింస చోటు చేసుకున్నాయి. శంభాజీ నగర్, అకోలా, షిగావ్, శెంగమ్నర్, జలగావ్, ముంబై, కోల్హాపూర్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
BRS | బీఆర్ఎస్ దెబ్బకు మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. తెలంగాణ మాడల్ను అమలు చేయాలని మహారాష్ట్ర రైతాంగం చేస్తున్న డిమాండ్కు ఉక్కిరిబిక్కిరైన మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అక్కడి రైతాంగానికి కొత్త �