మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్పై మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే సంచలన ఆరోపణ చేశారు. తనను చంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) తనను క్రిమినల్గా మార్చాడని బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ (MLA Ganpat Gaikwad) ఆగ్రహం వ్యక్తంచేశారు. భూ వివాదంలో పోలీస్ స్టేషన్లోనే షిండే వర్గం శివసేన నేత మహే�
Eknath Shinde on Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. (Eknath Shinde on Uddhav Thackeray) ఆయన అభివృద్ధి విరోధి అని విమర్శించారు.
మహారాష్ల్రలో తమ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకం గురించి కూటమి పార్టీలతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా 48 స్థానాల్లో 26 సీట్లలో తాము పోటీ చేస్తామని
Viral Video | మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత పట్టణమైన థాణేలో పట్టపగలే దారుణం జరిగింది. తమ వద్ద తీసుకున్న రూ. 300 తిరిగి చెల్లించలేదన్న కారణంతో 17 ఏళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు అమానవీయంగా ప్రవర్తించారు. మిట్టమధ్యాహ్నం �
మరాఠా కోటా ఉద్యమం హింసాత్మకంగా మారింది. కొందరు ఆందోళనకారులు సోమవారం ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో బీడ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు.
మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గత 17 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మరాఠా రిజర్వేషన్ కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే గురువారం తన ఆందోళన విరమించారు.
తమతో చేతులు కలిపితే రూ.100 కోట్లు ఇస్తామంటూ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం నుంచి ఆఫర్ వచ్చిందని శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే సునీల్ రౌత్ చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది మాత్రం వెల్లడి
Ratan Tata | ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాను మమారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్
Maharashtra | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సొంతూరు థానే ప్రభుత్వ దవాఖానలోనే మరణ మృదంగం మోగుతున్నది. చికిత్స కోసం దవాఖానకు వస్తే సరైన వైద్యం అందక పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతున్న�