CM Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా? ఆయన వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ కానున్నారా
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు
మహారాష్ట్రలో కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఏక్నాథ్షిండే.. 40 రోజుల తర్వాత తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించారు. బీజేపీ నుంచి తొమ్మిది మంది, రెబల్ శివసేన నుంచి తొమ్మ�
ప్రచారం: పై ఫొటోలో ఉన్న మొదటి వ్యక్తి ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. గతంలో ఆయన ఆటో నడిపారు. ఇక రెండో వ్యక్తి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. గతంలో ఆమె దినసరి కూలీగా పనిచేశారు. ఇక మూడో వ్యక్తి
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఓ బాలిక మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ముంబైలో ఉన్న నందన్వన్ బంగ్లాలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వరదల్లో చి
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఆయనకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కొన్ని వారాల నుంచి సాగుతున్న మహారాష్
Eknath Shinde | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) శివసేన శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్ గుర్తించారు. చిఫ్విప్గా తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించిం