CM Chandrababu | గత ఐదేళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు.
Vijaya Dairy | ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీని నిర్వీర్యం చేసే దిశగా పావులు కదులుతున్నాయి. విజయ డెయిరీకి పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్ధం అవుతు�
తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కారును కేంద్ర మంత్రి నడ్డా కోరారు.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కొత్త మద్యం పాలసీకి, ప్రైవేట్ మద్యం దుకాణాలకు, రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Devara | జూనియర్ దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి అంటూ ఓ బ్లడ్ క్యాన్సర్ బాధితుడు వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాధిత యువకుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకును బతికించండి అని ఏపీ సీఎం �
Chandra Babu | ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారుల హెచ్చరికల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఆయా ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింద
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్ర మాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో 16 మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
Chandra Babu | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్నుప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఇంటిపై ఏసీబీ దాడిచేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు.