ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి (Ayyannapatrudu) దక్కనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు తెలుస్తున్నది.
ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నడుస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగ�
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు ఏపీ ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విడుదల చేసిన లేఖలో శుభాకాంక్షలు తెలిపారు.