కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు వరాలు, ప్రత్యక్ష పన్నులపై కొంత మినహాయింపులు తప్పించి బడ్జెట్లో చెప్పుకోదగ్గ అంశాలు కనిపించలేదు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్ట
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పే ర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడి�
తిరుమలలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు చెల్లటం లేదని.. ఏపీ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్తో చర్చించి సమస్యను పరిష్కరించాలని శాసనమండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఖండించారు. తొకిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిదని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ ఘటనపై అల్లు అర్జున్
YS Jagan | రాష్ట్రంలో టీడీపీ హయాంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు.
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారన్న కేసులో వర్మ విచారణ ఎదురొం�
Srisailam | శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిర్ధారణ కావడంతో సీ ప్లెయిన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు.
CM Chandrababu | శ్రీశైలం మహా క్షేత్రానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీప్లేన్ ద్వారా చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు.
ఏపీ సీఎం చంద్రబాబు మంచి నాయకుడు, ఆయన ఆలోచనలతో ముందుకెళ్దామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటో త్ రామచంద్రునాయక్ పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో కాంగ్రెస్ కార్యకర్త�