రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది మంచి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్'ను ప్రవేశపెట్టిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం పేదపిల్లలకు వరమని, ఇది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే పథకమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్
బంగారు తెలంగాణలో పోషకాహారలోపం ఆనవాళ్లను నిర్మూలించడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీ�
వేడి వేడి ఇడ్లీ సాంబార్.. పూరీ ఆలుకుర్మా.. ఉగ్గాని పల్లిచట్నీ.. రాగిఇడ్లీ పల్లీ చట్నీ.. రవ్వకేసరి. ఇలా తీరు తీరు టిఫిన్లు.. తీరొక్క రుచులను విద్యార్థులు ఆస్వాదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప�
మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదుట 7వ తరగతి విద్యార్థి విష్ణు జగదీశ్ తన గూడు గోడు వెళ్లబోసుకున�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు.
సీఎం అల్పాహారం కార్యక్రమం విద్యార్థులకు గొప్ప వరమని, ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ‘
సీఎం బ్రేక్ఫాస్ట్ అద్భుత పథకమని ప్రముఖ శాంతా బయోటెక్ అధినేత కేఐ వరప్రసాద్రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం ఉదయం పత్రికల్లో బ్రేక్ఫాస్ట్ స్కీం తాలూకు న్యూస్ చూడగానే తనకు సంతోషం వేసిందని సామాజిక మా�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీగా మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ఇక మళ్లీ చిన్నారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఉదయం టిఫిన్ చేయకుండా
‘సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక కార్యక్రమాలకు రంగారెడ్డి జిల్లా వేదికగా నిలుస్తోంది. గత జూన్ నెలలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో హరితోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ జిల్లాలోని తుమ్మలూరు నుంచే లాంఛనంగా �
రాష్ట్ర ముఖ్యమంత్రి మానవీయ కోణంతో అమల్లోకి తీసుకొచ్చిన పేద పిల్లలకు వరంలాంటి సీఎం అల్పాహార పథకం ప్రారంభమైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో సీఎం అల్�
Minister Puvwada | ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని అమలు చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvwada )అన్నారు. శుక్రవారం ఆయన �
Minister Indrakaran Reddy | విద్యార్థుల్లో ఆకలి బాధలు లేకుండా చేసి పిల్లలు పాఠశాలకు హాజరయ్యేలా చూడడంతో పాటు పోషకాహార స్థితిని మెరుగుపరచడం, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో సీఎం కేసీఆర్ పథక�