ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిలు మంజూరైన సంతోషం కాసేపైనా లేకుండా పోయింది. ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు వేర్వేరు కేసుల్లో సమన్లను జారీ చేసింద�
మద్యం పాలసీ కేసులో తాము జారీ చేసిన సమన్లకు స్పందించడం లేదని ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 16న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలంటూ తాము పదేపదే సమన్లు పంపినా వాటిని తిరస్కరిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై చర్య తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీ కో�
CM Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది. ఈ అంశంపై గురువారం కోర్టులో విచ
Stalling Of Budget | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తాజాగా మరో లేఖ రాశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశంపై జరుగుత�
బీజేపీలో చేరితో నన్ను ఇబ్బంది పెట్టబోమని కమలం పార్టీ నాయకులు తనకు ఆహ్వానం పలికారని, కానీ తాను నిర్దంద్వంగా తిరస్కరించానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఓ వైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ కోర్టుకు ఫిర్యాదు.. మరోవైపు తాను బీజేపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు.. మొహల్లా క్లినిక్కుల ల్యాబ్ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని �
ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలు (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి అలవాటేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Solar Policy: కొత్త సోలార్ విధానంలో ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను ఫిక్స్ చేసినవాళ్లకు అసలు కరెంటు బిల్లు ఉండదన్నారు. పౌర విద్యుత్తు ఫలకాలను ఇంటిపై అమర్చుకున్నవాళ్లు ఎంత విద్యుత్తును ఖర్చు చేసినా వా