మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
CM Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్కు నాలుగోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎంకు మూడు సార్లు నోటీసులు వెళ్లాయి. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. జనవరి 18వ తేదీన హ�
filthy’ Delhi hospital | దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. (filthy’ Delhi hospital) టాయిలెట్స్ పొంగిపొర్లాయి. అక్కడి పరిసరాలు అపరిశుభ్రతతో నిండి ఉన్నాయి. ఈ ఆసుపత్రి పరిస్థితి గురించ�
శ రాజధాని ఢిల్లీ (Delhi) వాసులను వాయు కాలుష్యం (Air Pollution)ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత (Air Quality) పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్ర�
అవినీతిపై మోదీ సర్కారు పోరాటం ఓ గిమ్మిక్కు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపరులంటూ బీజేపీ విమర్శించిన నేతలు ఆ పార్టీలో చేరగానే సచ్ఛీలురుగా మారిపోతారని, వారికి ఆ పార్టీ మంత్రి పద�
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీని (Delhi) వాయు కాలుష్యం (Air pollution) చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత (Air quality levels) పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార�
ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) విచారణకు ముందు ఆయన కేబినెట్లోని మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ (Minister Raaj Kumar Anand) ఇండ్లు, కా�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అరెస్టు చేస్తారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ (ED) ముందుకు వెళ్లనున�
ప్రతిపక్ష ఇండియా కూటమికి పూర్తిస్థాయి రూపం ఏర్పడకపోయినప్పటికీ అప్పుడే ప్రధాని మావాడంటే మా వాడంటూ పార్టీలు ప్రకటిస్తున్నాయి. మొన్న నితీశ్, నిన్న రాహుల్ ప్రధానిగా ఉండాలని ఆయా పార్టీలు పేర్కొనగా ఇప్పు�
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ఢిల్లీలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని, కేంద్రం చర్యల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడారు.
చాలా రోజుల తర్వాత భర్తను కలుసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా భార్య సీమా సిసోడియా తన ఉద్వేగాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.