ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ శుక్రవారం వీక్లీ సమావేశానికి హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎల్జీ సక్సేనా సందేశం పంపారు.
Currency Note | దేశంలో కరెన్సీ నోట్లపై ఏ బొమ్మ ఉండాలన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నోట్లపై హిందూ దేవతలైన లక్ష్మీదేవి, గణపతి చిత్రాలను ముద్రించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్,
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం ఢిల్లీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, సభలో బీజేపీ సభ్�
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో గురువారం కీలక భేటీ జరుగనున్నది. సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరవగా.. దాదాపు 12 మంది శాసనసభ్యులు సమావేశానికి గైర్హాజరైనట్లు సమాచారం. �
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ విధానం అమలులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మా రైతులది దుఃఖచరిత్ర. ఒక్కోరోజు 10 మంది.. 12 మంది.. 15 మంది.. 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేది. రైతుల బాధలు వినేవాళ్లే లేరు. కానీ రాష్ట్రం ఏర్ప�
ఢిల్లీలోని అన్ని స్టేడియాలను జైళ్లుగా మార్చి, సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను అందులో నిర్బందించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. అనంతరం వి�
CM Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అధికార నివాసంపై దాడికేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ�
న్యూఢిల్లీ : ఢిల్లీలోని 240 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్లను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి �