రాజ్యాంగం, సమాఖ్యవాదానికి విరుద్ధంగా కేంద్రం ఢిల్లీ పాలనాధికారాలపై తనదే పెత్తనమని ఆర్డినెన్స్ను తీసుకొచ్చిందని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శించారు. ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్,
బీజేపీ పాలనలో దేశం ఎమర్జెన్సీ దిశగా వెళ్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ సర్కారు పనిగట్టుకొని సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి పాల్పడుతున్నదని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రతిపక్షాలు తాము కాదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి కేంద్రమ
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా �
లిక్కర్ పాలసీ కేసులో అక్రమాలు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టే చెప్పిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కేసు బోగస్ అని, ఆమ్ ఆద్మీ పార్టీని అపఖ్యాతి పాల�
తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్టు విచారణ సంస్థలు నిరూపించినా తనను బహిరంగంగా ఉరి తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతిగా స్పందిస్తున్నదన్న వాదనను ఆ సంస్థే నిజం చేసి చూపించింది. వీలైనంత ఎక్కువమంది ప్రతిపక్ష నేతలను ఈ కేసులో ఇరికించాలన్న తాపత్రయంతో కేసుతో �
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివసిస్తున్న అధికార భవనం పునరుద్ధరణకు రూ.44.78 కోట్లు ఖర్చు పెట్టారని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల�
బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు ‘మద్యం పాలసీ’లో అసలు కుంభకోణమే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయి�
భారతదేశం ప్రగతిశీల పథంలో నడవాలంటే దేశానికి మెరుగైన విద్యార్హతలున్న ప్రధాని చాలా అవసరమని ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.
Kejriwal | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయమని �
కేంద్ర ప్రభుత్వంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు నిరక్షరాస్యులే ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బడ్జెట్లో అడ్వైర్టెజ్మెంట్లకు రూ.500 కోట్లు కేటాయిస్తే.. మౌలిక వసతుల కల్పన�
Manish Sisodia- Satyendar Jain | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా (Manish Sisodia) మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.