Jamun Fruit | ‘ఈ ఏడాది నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తున్నాయి. ఇది రాబోయే కరువుకు ప్రకృతి హెచ్చరిక’ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదన వెనుక శాస్త్రం ఏమి చెప్తున్నది? పెద్దల అనుభవాలు, అమ్మమ్మల
Super El Nino | రాబోయే సూపర్ ఎల్నినో చరిత్రలోనే అత్యంత ఘోరమైనదిగా మారవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో, పరిశోధకుల బృందం ఒక వినూత్న పరిష్కారాన్ని ప్రతిపాదించింది.
El Nino | ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో వస్తున్న ఒక పెద్ద మార్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ‘యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్'(ఈసీఎండబ్ల్యూఎఫ�
భారతదేశంలో పర్యావరణ విప్లవాన్ని సృష్టించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' (జీఐసీ) పాఠాలు ప్రపంచ దేశాలకు బోధిస్తామని మాజీ ఎంపీ, ఇగ్నైటింగ్మైండ్స్ చైర్మన్ సంతోష్కుమార్ తెలిపారు.
వాతావరణంలో మార్పులో భాగంగా మంగళవారం మధ్య రాత్రి కురిసిన వర్షానికి నారాయణపేట జిల్లా దవాఖానకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మం గళవారం అప్పక్పల్లి వద్దనున్న జిల్లా దవాఖానలో మొత్తం అంధకారం నెలకొనడం�
సంధికాలపు వాతావరణం విచిత్రంగా ఉంటుంది. రాత్రంతా చలి చంపేస్తుంది. మధ్యాహ్నం వేసవిని తలపించేలా.. ఎండ మండిపోతుంది. ఇక సాయంత్రాల్లో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒకేరోజులో ఇన్ని వాతావరణ మార్పులను తట్ట�
వాతావరణ మార్పులు మొకలకు సవాల్గా మారుతాయి. చలికాలంలోనైతే తగినంత సూర్యరశ్మి అందకపోవడంతో మొకలు త్వరగా వాడిపోతాయి. ఇలా వాడిపోయే మొక్కల్లో కరివేపాకు ఒకటి. ఇది చలికాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది.
Climate Migrants | వాతావరణ మార్పుల (Climate change) కారణంగా ఒక దేశం నెమ్మదిగా సముద్రంలో కనుమరుగై పోతున్నది. పొరుగున ఉన్న మరో దేశం అక్కడి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నది.
వాతావరణ మార్పులు, భూతాపంతో వస్తున్న మార్పులు దేశంలోని 91శాతం మందిపై ప్రభావం చూపుతున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలులు, భీకరమైన వర్షాలు, వరదలు, నీటి కొరతకు గురయ్యామని అనేక మంది భారతీ
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ పనితీరు గణనీయంగా తగ్గిందని బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న కాప్ 30 సమావేశంలో విడుదల చేసిన ‘వాతావరణ మార్పు పనితీరు సూచిక-2026’లో వెల్లడైంది. ఈ సూచికలో భారత్ 13 స�
పర్యావరణంలో వస్తున్న తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ఈ సారి సగటు ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయి. ఈ రుతుపవన సీజన్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో జరుగుతున్న పర్యావరణ మార్పుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొంచెం గాలి వీచినా, ఆ రాష్ట్రం అదృశ్యం అయ్యే అవకాశాలు ఉన్�