Climate Migrants | వాతావరణ మార్పుల (Climate change) కారణంగా ఒక దేశం నెమ్మదిగా సముద్రంలో కనుమరుగై పోతున్నది. పొరుగున ఉన్న మరో దేశం అక్కడి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నది.
వాతావరణ మార్పులు, భూతాపంతో వస్తున్న మార్పులు దేశంలోని 91శాతం మందిపై ప్రభావం చూపుతున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలులు, భీకరమైన వర్షాలు, వరదలు, నీటి కొరతకు గురయ్యామని అనేక మంది భారతీ
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ పనితీరు గణనీయంగా తగ్గిందని బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న కాప్ 30 సమావేశంలో విడుదల చేసిన ‘వాతావరణ మార్పు పనితీరు సూచిక-2026’లో వెల్లడైంది. ఈ సూచికలో భారత్ 13 స�
పర్యావరణంలో వస్తున్న తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ఈ సారి సగటు ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయి. ఈ రుతుపవన సీజన్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో జరుగుతున్న పర్యావరణ మార్పుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొంచెం గాలి వీచినా, ఆ రాష్ట్రం అదృశ్యం అయ్యే అవకాశాలు ఉన్�
వాతావరణ మార్పుల వల్ల పర్యావరణం దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం స్పష్టం చేసింది. 500కుపైగా పేజీలుగల ఈ సలహాపూర్వక అభిప్రాయం నేపథ్యంలో అంతర్జాతీ�
Global Warming | ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతున్నది. ఇది కేవలం వాతావరణ సంక్షోభం మాత్రమే కాకుండా మానవ ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరికలు చేస్తున్నది. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ �
Hyderabad | హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. ఇక సాయంత్రం సమయానికి కాస్త వాతావరణం చల్లబడింది. రాత్రి 7 గంటల సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
భగభగలాడే ఎండలో ఏదైనా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఎవరికైనా ఇబ్బందికరమే. కానీ, సమీప భవిష్యత్తులో అదేమీ ఇబ్బందికరం కాకపోవచ్చు. ఎందుకంటే భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్ను) అరికట్టేందుకు సూర్యుడిని మసకబ�
వాతావరణంలో మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు (టెంపరేచర్ ఫ్లిప్స్) చోటుచేసుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపం వల్ల ఒక్కసారిగా అత్యంత వేడి
వాతావరణ మార్పుల వల్ల బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతున్నాయని, క్యాన్సర్కు ప్రధాన కారకాల్లో ఆర్సెనిక్ ఒకటి అని శాస్త్రవేత్తలు తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక
ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారమైనప్పటికీ.. మార్కెట్లలో మామిడికాయల సరఫరా లేదు. దీంతో మామిడి పండ్ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. వేసవి వచ్చిందంటే మార్చి నుంచే మార్కెట్లన్నీ మామిడికాయలతో నిండి ఉండేవి.
‘కేటీకే ఓసీ-3 నుంచి వచ్చే దుమ్ము, ధూళితో రోగాలతో చస్తున్నం.. వ్యవసాయ భూములను సింగరేణికి అప్పగించడంతో ఉపాధి లేక ఉపాసముంటున్నం’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు ఆవేదన వ�