పర్యావరణంలో వస్తున్న తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ఈ సారి సగటు ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయి. ఈ రుతుపవన సీజన్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో జరుగుతున్న పర్యావరణ మార్పుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొంచెం గాలి వీచినా, ఆ రాష్ట్రం అదృశ్యం అయ్యే అవకాశాలు ఉన్�
వాతావరణ మార్పుల వల్ల పర్యావరణం దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం స్పష్టం చేసింది. 500కుపైగా పేజీలుగల ఈ సలహాపూర్వక అభిప్రాయం నేపథ్యంలో అంతర్జాతీ�
Global Warming | ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతున్నది. ఇది కేవలం వాతావరణ సంక్షోభం మాత్రమే కాకుండా మానవ ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరికలు చేస్తున్నది. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ �
Hyderabad | హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. ఇక సాయంత్రం సమయానికి కాస్త వాతావరణం చల్లబడింది. రాత్రి 7 గంటల సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
భగభగలాడే ఎండలో ఏదైనా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఎవరికైనా ఇబ్బందికరమే. కానీ, సమీప భవిష్యత్తులో అదేమీ ఇబ్బందికరం కాకపోవచ్చు. ఎందుకంటే భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్ను) అరికట్టేందుకు సూర్యుడిని మసకబ�
వాతావరణంలో మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు (టెంపరేచర్ ఫ్లిప్స్) చోటుచేసుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపం వల్ల ఒక్కసారిగా అత్యంత వేడి
వాతావరణ మార్పుల వల్ల బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతున్నాయని, క్యాన్సర్కు ప్రధాన కారకాల్లో ఆర్సెనిక్ ఒకటి అని శాస్త్రవేత్తలు తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక
ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారమైనప్పటికీ.. మార్కెట్లలో మామిడికాయల సరఫరా లేదు. దీంతో మామిడి పండ్ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. వేసవి వచ్చిందంటే మార్చి నుంచే మార్కెట్లన్నీ మామిడికాయలతో నిండి ఉండేవి.
‘కేటీకే ఓసీ-3 నుంచి వచ్చే దుమ్ము, ధూళితో రోగాలతో చస్తున్నం.. వ్యవసాయ భూములను సింగరేణికి అప్పగించడంతో ఉపాధి లేక ఉపాసముంటున్నం’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు ఆవేదన వ�
జమ్ము కశ్మీర్లోని ఉధంపూర్లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రంతో హిమాలయాల పరిశోధనల్లో భారత్ ముందుం�
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహాసముద్రం అంటార్కిటిక్ ప్రవాహ వేగం తగ్గుతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణ మార్పులే దీనికి కారణమని, దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. సముద్ర మట్టా�
Climate Change | భవిష్యత్లో వాతావరణ మార్పులు మానవాళికి పెను ముప్పుగా మారనున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ప్రమాదం ముంగిట ఉన్నాయంటూ పరిశోధకులు హెచ్చరించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కార్బన్ డ�