సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విల్లులు, గిఫ్ట్ డీడ్స్ వివాదాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకున్నారని పేర్కొంది.
నిజం నిప్పులాంటిది. నిజాన్ని నిలువెత్తులో పాతర వేయాలనుకోవడం అవివేకం. నిజాన్ని దాచిపెట్టి కోర్టుల ద్వారా ఉత్తర్వులు పొందాలనే ప్రయత్నం చేసిన పిటిషనర్కు అక్షరాలా కోటి రూపాయలు జరిమానా విధిస్తున్నాం.. అని
నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలను జప్తుచేయాలని సీనియర్ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. వివరాల్లోకి వెళితే.. 1999లో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో రైతులు
వ్యవసాయ భూములపై హకులను ధ్రువీకరించాల్సింది అధికారులు కాదని, సివి ల్ కోర్టు మాత్రమే తేల్చాలని హైకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు కూడా ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.
ఒకరు ఆటో డ్రైవర్. అతడి నెల సంపాదన రూ.10 వేలు. రోజూ పనిచేస్తేనే గాని పూట గడవని పరిస్థితి. మరొకరు పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక పోస్టులో ఉన్న వ్యక్తి. లక్షన్నరకు పైగా జీతం. పక్కపక్కనే ఉండే వీరి మధ్య ఇంటి స్థల
KTR | ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో వీడియోలు తీశారని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ నిర్వహణ సమయంలో మేం ఎలాంటి వీడియోలు తీయల
KTR | రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భవనం ఆధునికంగా కడుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాల�
KTR | న్యాయ వ్యవస్థపైన ప్రజలందరికీ ఒక అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది.. కానీ ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనస�
Court Judge Suicide | మహిళా న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడింది. (Court Judge Suicide) ప్రభుత్వ నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలిసిన జిల్లా జడ్జి, న్యాయశాఖ అధికారులు, ఎస్పీ, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఆమె ఇంటికి చే
రాజీయే రాజమార్గమని కక్షిదారులను ఉద్దేశించి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శాలినీలింగం అన్నారు. పరకాల పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
బాలీవుడ్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది అమీషా పటేల్. గత కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో సాగుతున్నది. చెక్బౌన్స్ కేసులో శనివారం రాంచీలోని సివిల్ కోర్టులో లొంగిపోయింది అమ�
ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, రాజ్యాంగబద్ధమైన అంశాలను లేవనెత్తుతున్న విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలపై కేంద్రప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రయోగించటంపై తీ�
IAS Vs IPS | కర్ణాటక (Karnataka)లో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణుల మధ్య సోషల్ మీడియా వేదికగా చోటుచేసుకున్న వార్ కొనసాగుతోంది. తాజాగా వీరి వివాదం చివరకి కోర్టుకు చేరింది. తనపై అసత్య వ్యాఖ్యలు చేయకుండా రూపను ని�