ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధనకు కృషి చేయాలని బోథ్ సివిల్కోర్టు జడ్జి హుస్సేన్ అన్నారు. నేరడిగొండ కేజీబీవీ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టు గురువారం వారణాసి సివిల్ కోర్టును ఆదేశించింది. ఈ అంశంపై శుక్రవారం తామే విచారిస్తామని తెలిపింది
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు చిన్న కార్మికులకు అండగా ఉండడంతో పాటు చిన్న సినిమాలను చాలా సపోర్ట్ చేశాడు.ఈ క్రమంలో ఎంతో మంది మనసులని గెలుచుకున్నారు. దాసరి ఉన్నప్పుడు ఆయన వివాదాలతో వ
కొత్త కోర్టులు| ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన నాలుగు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. నూతన కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి